నేడు (జనవరి 26) 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దేశ భక్తి, ప్రేమను చాటుకుంటున్నారు. 1950లో భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిన్నటికి 73 సంవత్సరాలు పూర్తైంది. ఇవాళ 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
హైదరాబాద్ మల్లాపూర్ పరిధిలోని గోకుల్ నగర్ కాలనీలో...
మల్లాపూర్ చేవూరి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో గోకుల్ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ మాత జగజ్జనని ముగ్గురమ్మల దేవాలయం ప్రాంగణంలో (temple name bord) ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ బోర్డును ఆలయం ఎదుట బిగించారు.
చేవూరి వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక నిలయం ఆధ్వర్యంలో ఉషా శ్రీ...
హైదరాబాద్- మల్లాపూర్ మార్కండేయ స్వామి పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నేడు (జనవరి 8) ఆదివారం రోజు జరిగింది. స్థానిక Dr BR అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, నాచారం...
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని రారాజు..నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం..రియల్ ఎస్టేట్ లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా.. దాదాపు ఇరవైకి...